Header Banner

ఏపీ వాసులకు గుడ్ న్యూస్! రేషన్ అందదనే బెంగే అక్కర్లేదు! మంత్రి కొత్త ఆలోచన!

  Sat May 31, 2025 09:14        Politics

జూన్ ఒకటో తేదీ నుంచి రేషన్ సరుకులను రేషన్ దుకాణాల ద్వారా అందించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అందుకు కసరత్తు మొదలైంది. ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్.. శుక్రవారం విజయవాడలో కలెక్టర్లు, పౌరసరఫరాల శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. జూన్ ఒకటో తేదీ నుంచి రేషన్ షాపుల ద్వారా నిత్యావసరాల పంపిణీ నేపథ్యంలో పౌరసరఫరాల శాఖ అధికారులు, డీలర్లకు మంత్రి కీలక సూచనలు చేశారు.

 

రేషన్ సరుకుల పంపిణీ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఎండీయూ వాహనాల ద్వారా కాకుండా రేషన్ షాపుల ద్వారానే రేషన్ సరుకులు పంపిణీ చేయాలని ఏపీ ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకుంది. జూన్ ఒకటో తేదీ నుంచి రేషన్ దుకాణాల ద్వారా రేషన్ సరుకుల పంపిణీకి సిద్ధమైంది. ఈ నేపథ్యంలో అధికారులకు, రేషన్ డీలర్లకు ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక సూచనలు చేశారు. విజయవాడలో పౌరసరఫరాల శాఖ అధికారులు, జిల్లా కలెక్టర్లతో మంత్రి నాదెండ్ల మనోహర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు సూచనలు చేశారు. జూన్ ఒకటో తేదీ నుంచి రేషన్ షాపుల ద్వారా నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తామని చెప్పిన నాదెండ్ల మనోహర్.. దీనికి రేషన్ డీలర్లు సిద్ధం కావాలని అన్నారు. ప్రజా పంపిణీ వ్యవస్థలో అవకతవకలకు అవకాశం లేకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.

 

ఇది కూడా చదవండి: కొత్త రేషన్ కార్డుల దరఖాస్తుల్లో సమస్యలు..! అక్కడకు క్యూ, మీరు కూడా ఉన్నారా?

 

రేషన్ సరుకుల పంపిణీ నేపథ్యంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆకాంక్షలకు అనుగుణంగా రేషన్ డీలర్లు పనిచేయాలని.. ప్రభుత్వానికి మంచిపేరు తెచ్చేలా చూడాలని కోరారు. రేషన్ దుకాణాల ద్వారా నిత్యాసవరాల పంపిణీ నేపథ్యంలో.. డీలర్లు తమ రేషన్‌ దుకాణాల పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. అలాగే సరైన తూకంతో సరకులు పంపిణీ చేయాలని.. సరుకులకు సంబంధించిన ధరలను, స్టాక్ బోర్డులు, పోస్టర్‌ను ఏర్పాటు చేయాలని నాదెండ్ల మనోహర్ సూచించారు.

 

ఇది కూడా చదవండి: ఏపీలో కొత్తగా ఐకానిక్ కేబుల్ బ్రిడ్జ్.. నేషనల్ హైవేకు కనెక్ట్! ఈ రూట్‌లోనే, డీపీఆర్ పనులు..!


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు

డీఎస్సీ అభ్యర్థుల విజ్ఞప్తులపై ఏపీ సర్కారు సానుకూల స్పందన...! డీటెయిల్స్ ఇవిగో!


స్కూళ్లకు ఏపీ విద్యాశాఖ కీలక ఆదేశాలు.. ఎన్నడూ లేని విధంగా ఈసారి!


హైదరాబాదులో ఘనంగా ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డుల ప్రదానోత్సవం! తొలిసారిగా త్రివిధ దళాల సైనికాధికారులకు..


ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం! ఉచితంగా రూ.8000.. ఎవరెవరికంటే?



లిక్కర్ కేసులో వేగం పెంచిన సిట్! మొదటి రోజు విచారణలో..



వంశీ ఆస్పత్రి తరలింపుపై సస్పెన్స్ కొనసాగింపు..! హైకోర్టు ఆదేశాల కోసం..!


నిరుద్యోగులకు అలర్ట్..! హైకోర్టులో 245 పోస్టుల భ‌ర్తీకి సర్కార్‌ ఉత్తర్వులు జారీ!

భార‌త్‌లో యాపిల్ మూడో స్టోర్..! ఎక్క‌డో తెలుసా?

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group




   #AndhraPravasi #APRation #AndhraPradeshGovernment #NadendlaManohar #CMChandrababu #PawanKalyan #RationDistribution